资讯

విజయనగరం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ కళాశాలలో రెండో విడత ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. గడువు ఈ నెల 20 వరకు ...
విజయనగరం జిల్లాకు చెందిన టి లోకేష్ రోడ్డు ప్రమాదంలో మరణించి, తన అవయవాలను దానం చేసి ముగ్గురికి జీవితాన్ని ఇచ్చాడు. డాక్టర్ ...
విశాఖలో ఘనంగా రెండవ బిమ్స్ టెక్ 2025  సదస్సు. ప్రారంభించిన కేంద్ర పోర్టులు నౌకా జలరవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. డి.వి.జి. శంకర్రావు ఒకరోజు పర్యటనలో భాగంగా విశాఖపట్నం వచ్చిన సందర్భంగా, ఆంధ్ర ...
క్వీన్స్‌ల్యాండ్‌లోని షోల్వాటర్ బే శిక్షణా ప్రాంతంలో జరిగిన అతిపెద్ద యుద్ధ క్రీడలైన ఎక్సర్‌సైజ్ టాలిస్మాన్ సాబర్ సందర్భంగా ఆస్ట్రేలియా తన M142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ (HIMARS)ను మొదటిసారిగ ...
CM Revanth: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పేదలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ...
హైదరాబాద్‌‌లో ఓ జంట చేసిన అసభ్య ప్రవర్తనతో కలకలం రేగింది. వేగంగా బైక్‌ నడుపుతున్న వ్యక్తి ఒడిలో యువతి కూర్చొవడం నెటిజన్ల ...
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో భీమవరం టూ టౌన్ సీఐ కాళీ చరణ్ సీనియర్ సిటిజన్‌లకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు.
96 కిలోల బరువు, PCOS సమస్యలతో బాధపడిన సారా అలీ ఖాన్, కరణ్ జోహార్ సినిమా ఆఫర్ తర్వాత డైట్, వర్కౌట్స్‌తో 47 కిలోలకి తగ్గి ఫిట్‌నెస్ ఐకాన్‌గా మారింది.
విజయనగరం జిల్లా మానాపురం గ్రామంలో 230 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పరారైన ముగ్గురు ...
Panchangam Today: నేడు 15 జులై 2025 మంగళవారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు, ...
కాకినాడలో వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో 54 కవల జంటల సమ్మేళనం జరిగింది. దక్షిణాదిలో ఇదే మొదటి కార్యక్రమం. చిన్నారులు ...